(ఆరోగ్యజ్యోతి,నిజామాబాదు): మట్టి పాత్రలతో సంపూర్ణ ఆరోగ్యం అని వేటిని వాడె రోజులు దగ్గరకు వస్తున్నాయని మహాత్మా జ్యోతిభా ఫూలే జాతీయ అవార్డ్ గ్రహీత ,పి.వి.నరసింహారావు స్మారక జాతీయ అవార్డ్ గ్రహీత,తెలంగాణ సాహిత్య రత్న అవార్డ్
Read more
(ఆరోగ్యజ్యోతి,నిజామాబాదు): మట్టి పాత్రలతో సంపూర్ణ ఆరోగ్యం అని వేటిని వాడె రోజులు దగ్గరకు వస్తున్నాయని మహాత్మా జ్యోతిభా ఫూలే జాతీయ అవార్డ్ గ్రహీత ,పి.వి.నరసింహారావు స్మారక జాతీయ అవార్డ్ గ్రహీత,తెలంగాణ సాహిత్య రత్న అవార్డ్
Read moreకే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451) న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి:ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కొవిడ్ టీకా తీసుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45
Read moreకేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఏడాదిగా ఇబ్బందులకు గురి చేసిన కరోనాకు వ్యాక్సిన్ తయారీలో భారత్తోపాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా శ్రమించాయి. ఎట్టకేలకు వ్యాక్సిన్
Read moreముగ్గరు పేషెంట్లు సహా డాక్టర్ మృతి! న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి): ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ముగ్గురు పేషెంట్లతో సహా ఓ డాక్టర్ ప్రమాదవశాత్తు మరణించిన ఘటన ఉక్రెయిన్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్లోని
Read moreన్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా జరుగుతున్న చర్చలో ఇవాళ రాజ్యసభలో బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింథియా మాట్లాడారు. 2020 సంవత్సరం ప్రపంచ దేశాలకు ఓ సవాల్గా నిలిచిందన్నారు. కానీ కోవిడ్
Read moreఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి): ప్రతి యేటా నిర్వహించే జాతీయ ఇమ్యూనైజేషన్ డేలో భాగంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 17న నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు
Read moreన్యూ ఢిల్లీ (ఆరోగ్యజ్యోతి): భారత్లో కరోనా కేసుల సంఖ్య 89 లక్షలు దాటింది. తాజాగా గత 24 గంటల్లో 38,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 474 మంది మరణించారు. దీంతో
Read moreదేశంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 30,548 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు
Read moreదేశంలో కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో భారత్లో 44,684 కేసులు నమోదవ్వగా, 520 మంది వైరస్తో పోరాడుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు
Read moreచెన్నై (ఆరోగ్యజ్యోతి) : తమిళనాడులోని చిన్నానపట్టిలో కరోనా భీతితో ఓ ఫిజియోథెరపిస్టు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినాడు. నామక్కల్ జిల్లా పరమత్తివెల్లూరుకు చెందిన చిన్నసామి (44) బెంగుళూరులోని అపోలో వైద్యశాలలో ఫిజియోథెరపిస్ట్ పనిచేస్తున్నాడు. ఉమావతి స్వగ్రామం సెంబట్టిలో
Read more